Russian : భారత్ మాకు ఏమీ చెప్పలేదు.. ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా రియాక్షన్
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయం ముదిరింది. భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనదు అని ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ప్రభుత్వం స్పందించింది.
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయం ముదిరింది. భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనదు అని ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ప్రభుత్వం స్పందించింది.
ఇటీవల UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్కు బిగ్ షాక్ తగిలింది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్వహణ, కార్యకలపాలకు సంబంధించిన ఒప్పందం నుంచి యూఏఈ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేరళలో పర్యటించిన ఆయన.. తిరువనంతపురంలో జరిగిన బహిరంగ సభలో శబరిమల ఆలయంలో బంగారం చోరీకి గురైందనే ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు
దేశంలోని మొట్టమొదటి వందేభారత్ స్లీపర్ను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. హౌరా నుంచి గౌహతి వరకు ఆ రైలు వెళ్తుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
భారత పరిపాలనా కేంద్రంగా, దేశ అత్యున్నత అధికారానికి చిరునామాగా ఉన్న ‘సౌత్ బ్లాక్’ శకం ముగియనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశ పరిపాలనా కేంద్రంగా ఉన్న 'సౌత్ బ్లాక్' నుండి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మొదటిసారిగా బయటకు రానుంది.
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ప్రకృతి భయపెట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తాహెర్పుర్ హెలిప్యాడ్పై ల్యాండ్ కాలేకపోయింది. చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన అమెరికాలో తీవ్ర సంచలనం రేపింది. దాంతో పాటూ అమెరికా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి కూడా తీసింది. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రధాని మోదీ, పుతిన్ కారులో తీసుకున్న సెల్ఫీ అయితే అక్కడ రాజకీయాల్లో కూడా కలకలం రేపుతోంది.