PM Modi: అత్యంత ముఖ్యమైన జపాన్, చైనాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
భారత ప్రధాని మోదీ ముఖ్యమైన పర్యటన మొదలైంది. కొద్ది సేపటి క్రితం ఆయన ఢిల్లీ నుంచి జపాన్ కు బయలు దేరారు. అక్కడి నుంచి ఎస్సీఓ శిఖరాగ్ర సంస్థ సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్ళనున్నారు.