PM Modi: పీఎం కిసాన్ నిధులు విడుదల..
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. తమిళనాడులోని కొయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీటిని ప్రధాని మోదీ విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. తమిళనాడులోని కొయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీటిని ప్రధాని మోదీ విడుదల చేశారు.
ఎప్పుడూ లేనిది ప్రధాని మోదీ వాచీ ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో అందరూ ఇది ఏం వాచ్ అంటూ సెర్చ్ చేస్తున్నారు. నడుస్తున్నపులి, రూపాయి నాణెంతో ఉన్న ఈ వాచ్ ప్రత్యేకత ఏంటో చూద్దామా..