Pahalgam attack : ప్రతికార చర్య తప్పదు...అమెరికాకు స్పష్టం చేసిన భారత్..మే 9లోపే అంతా ముగిస్తాం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ సిద్ధమైంది. వరుసగా అధికార వర్గాలతో మోదీ..భేటీ అవుతుండటం ఉత్కంఠ రేపుతోంది. కాగా రెండు దేశాలు సంయమనం పాటించాలని అమెరికా సూచించింది. అయితే పహల్గాం దాడికి ప్రతికార చర్యతప్పదని స్పష్టం చేసినట్లు తెలిసింది.