Telangana: యువకుడి ప్రాణం తీసినా సోషల్ మీడియా పోస్టు!
తెలంగాణలో ఓ యువకుడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని ఓ గ్రూప్లో పోస్ట్ చేశాడు. ఆ గ్రూప్లో కాస్త వివాదం చెలరేగడంతో కాంగ్రెస్ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పు లేకుండా కేసు నమోదు చేశారని మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.