Nizamabad News : ఆ గ్రామంలో 54 కుటుంబాల సాంఘిక బహిష్కరణ...సెక్షన్ 163 అమలు..అసలేం జరిగిందంటే...
నిజామాబాద్ జిల్లా, ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో కల్లు అమ్మకాలపై మొదలైన గొడవ, గౌడ కులస్తులకు, గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)కి మధ్య ఘర్షణగా మారింది. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామంలో 163 సెక్షన్ విధించారు.