TGPSC on Group 1: గ్రూప్-1పై TGPSC సంచలన నిర్ణయం.. డివిజన్ బెంచ్ లో పిటిషన్!
గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ సవాల్ చేసింది. ఈ మేరకు డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది.
గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ సవాల్ చేసింది. ఈ మేరకు డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది.
AP MEGA DSC మెరిట్ లిస్ట్కు వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. 8125046997, 9398810958, 7995649286, 7995789286 ఫోన్ నంబర్లు.
ఆంధ్రప్రదేశ్ మోగా డీఎస్సీ 2025 ఫైనల్ లిస్ట్ విడుదల చేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను వెల్లడించారు. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు.
సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి 434 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. చివరితేదీ సెప్టెంబర్ 18.
నిరుద్యోగులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్బీఐ గ్రేడ్ 'బి' ఆఫీసర్ 120 పోస్టులకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ. 78,450 జీతం ఉండే ఈ పోస్టులకు చివరి తేదీ సెప్టెంబర్ 30.
గ్రూప్-1 విషయంలో హైకోర్టు రీవాల్యుయేషన్, మరొకటి రీమెయిన్స్ గురించి చెప్పింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలలోని నియమం-3 (ix) (d) ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ రీవాల్యుయేషన్ లేదనీ చెప్పింది. దీంతో మెయిన్స్ నిర్వహించడమే సరైనదని నిపుణులు అంటున్నారు.
విద్యార్థులు గణేశుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, వినయంగా, గౌరవంగా ఉండడం, స్వీయ నియంత్రణ పాటించడం, క్రియేటివ్గా, తెలివిగా ఉండడం ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు.
న్యూజిలాండ్లోని ఒటాగో యూనివర్సిటీ భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా స్కాలర్షిప్లను ప్రకటించింది. సుమారు రూ.23 లక్షల వరకు విలువైన ఈ స్కాలర్షిప్, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్కు గొప్ప అవకాశం.
IBPS RRB 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 13,217 క్లర్క్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రారంభ తేదీ సెప్టెంబర్ 1, చివరి తేదీ సెప్టెంబర్ 21గా నిర్ణయించారు. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.