PM Modi: కర్నూలు చేరుకున్న ప్రధాని.. నేడు మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే
కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటు తదితరులు ఘన స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు.