ఆంధ్రప్రదేశ్Tiranga Rally Vijayawada: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ పై విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ.. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని విజయవాడలో సెప్టెంబర్ 16న సాయంత్రం 7 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పురంధేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. By Lok Prakash 16 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Ap Crime: బోల్తా పడిన కూల్డ్రింక్ వ్యాన్.. ఇలా పట్టుకుపోతున్నారేంట్రా? -VIDEO విజయవాడ-మచిలీపట్నం హైవేపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తాపడింది. అతివేగంతో వెళ్తున్న వ్యాన్ టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు డ్రింక్స్ కేసులను తీసుకెళ్తున్నారు. By Seetha Ram 13 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Group-1: గృహిణి, టీచర్, వెల్డర్తో గ్రూప్-1 పేపర్ మూల్యంకనం.. ఆ రిసార్టు వేదికగా మారిన సంచులు! ఏపీ గ్రూప్-1 అవకతవకలపై సంచలనాలు బయటపడుతున్నాయి. పరీక్ష పేపర్లను టీచర్, గృహిణీ, వెల్డర్తో దిద్దించినట్లు దర్యాప్తులో తేలింది. పేపర్ వెనుక దిద్దిన ప్రొఫెసర్ పేరు, హోదా రాయాల్సి ఉంటుంది. కానీ ఆ స్థానంలో ఈ ముగ్గురి సంతకాలు ఉండటం సంచలనం రేపుతోంది By srinivas 09 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP News: ఇండో-పాక్ వార్ ఎఫెక్ట్.. పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! భారత్, పాకిస్తాన్ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ రాష్ట్ర అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైమానిక దాడులకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చెయ్యాలని సూచించారు. మాక్ డ్రిల్ పై రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. By srinivas 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Ration card: పేదలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్! పేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే 7నుంచి కొత్త రేషన్కార్డులకోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. నెలరోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. By srinivas 06 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP News: ఏపీ పేదలకు గుడ్ న్యూస్.. ‘అన్నదాత సుఖీభవ’ పథకంపై సీఎం కీలక ప్రకటన! ఏపీ పేదలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని మే నెలాఖరులోగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మే 18 తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా మిగిలిన అన్ని కమిటీలూ వేయాలని అధికారులకు సూచించారు. By srinivas 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Lightning Strike: ఏపీలో ఘోర విషాదం.. పిడుగుపాటుకు ముగ్గురు మృతి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే క్రమంలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. By Seetha Ram 04 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Tourisam Office: ఆటగాడు...మాములు ఆటగాడు కాదు...ఏకంగా టూరిజం ఆఫీసులోనే ఉద్యోగి రాసలీలలు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఉద్యోగి ఒకరు తన కార్యాలయాన్నే బెడ్ రూమ్ గా మార్చాడు. సాయంత్రం అందరూ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తే ఆయన మాత్రం ఓ మహిళను వెంట బెట్టుకుని ఆఫీసుకు వస్తాడు. తన పని ముగించుకుని తిరిగి ఆమెను తీసుకుని వెళ్లిపోతాడు. By Madhukar Vydhyula 04 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BIG BREAKING: వల్లభనేని వంశీకి సీరియస్.. జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు! గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వంశీని పోలీసులు విజయవాడ సబ్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. బ్యాక్ పెయిన్, కాళ్లు వాయడంతో వెంటనే విజయవాడ ఆసుపత్రికి జైలు అధికారులు తీసుకెళ్లారు. By Kusuma 03 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn