/rtv/media/media_files/2025/06/19/diamond-in-gudimetla-2025-06-19-09-05-46.jpg)
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ కుటుంబానికి అదృష్టం కలిసొచ్చింది. గుడిమెట్లలో వజ్రాల వేట కోసం వెళ్లిన వారికి విలువైన నీలిరంగు వజ్రం దొరికింది. ఆ వజ్రం విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుంది. దాని బరువు 4 క్యారెట్ల వరకు ఉంటుందంటున్న దాని చూసిన వారు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా గుడిమెట్లలో వజ్రాల వేట కొనసాగుతుంది. చిన్నచితక వజ్రాలు దొరికాయి. కానీ.. ఇంత విలువైన వజ్రం లభ్యమవ్వడం ఇదే ఫస్ట్ టైం అని స్థానికులు చెబుతున్నారు.
Also Read : అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్న్యూస్.. మళ్లీ వీసాలు షురూ
Also Read : బీటెక్ చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
Diamond Hunt In Gudimetla
వజ్రం దొరికిన వేంటనే కుటుంబం అక్కడినుంచి వెళ్ళిపోయింది. గుడిమెట్ల రాజులకాలం నాటి రాజధాని. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన రాజుల కోట కూడా అక్కడ ఉన్నాయి. గతంలోనూ ఇక్కడ వజ్రాలు దోరకడంతో గుడిమెట్లకు వజ్రాల వేట కోసం వచ్చే ప్రజల తాకిడి పెరిగింది.
Also Read : అంబటి రాంబాబుపై కేసు నమోదు
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది స్పాట్ డెడ్!
ntr-district | andhra-paradesh | nandigama | diamond-hunting | latest-telugu-news