Budget 2025: నిర్మలమ్మ ఎనిమిదవ బడ్జెట్ 2025..వరాలా?వాతలా?
మూడో సారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాడ్డాక ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సామాన్యులకు లబ్ధి చేకూరేదిగా బడ్జెట్ ఉందని అంటున్నారు.
మూడో సారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాడ్డాక ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సామాన్యులకు లబ్ధి చేకూరేదిగా బడ్జెట్ ఉందని అంటున్నారు.
నిన్న జరిగిన ఇంగ్లాండ్, ఇండియా నాలుగో టీ20లో భారత బౌలర్ హర్షిత్ రాణా ఎంట్రీ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ సగంలో అతను రావడమే కాకుండా..నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
భారతదేశం అభివృద్ధి చెందుతోందని...మూలాలు బలంగా ఉన్నాయని చెప్పింది కేంద్ర ఆర్థిక సర్వే. దేశంలో అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న గ్రోత్ రేట్ సరిపోదని...దానికి మరిన్ని సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పింది.
ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు పార్క్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.
మూడో మ్యాచ్ లో ఓడిపోయిన టెన్షన్ పెట్టిన టమ్ ఇండియా నాలుగో టీ 20 మ్యాచ్ లో మాత్రం అదరగొట్టారు. దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సీరీస్ ను కైవసం చేసుకున్నారు. కీలకమైన నాలుగో మ్యాచ్లో 15 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది భారత జట్టు.
దేశంలో బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. ప్రస్తుతం దీని ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఒక్క నెలలోనే సుమారు రూ.5 వేలు పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ. 84,900గా ఉంది.
ఈ రోజు మార్కెట్ మాంచి జోరు మీద ఉంది. ప్రారంభం నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 140 పాయింట్లు లాభపడి 76,900 దగ్గర.. నిఫ్టీ 23,300 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి.
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తీస్తున్న మూవీ ఎస్ఎస్ఎమ్బీ. ఇందులో ఇంటర్నేషనల్ యాక్టర్ ప్రియాంక చోప్పా కూడా నటిస్తోంది. ఈమెను మూవీలోకి తీసుకురావడం వెనుక రాజమౌళి పెద్ద స్కెచ్చే ఉందని అంటున్నారు.
స్టాక్ మార్కెట్లో ఈ ఐదు స్టాక్స్ మీద పెట్టుబడి పెడితే తిరిగి చూసుకోనక్కర్లేదు అని చెబుతున్నాయి బ్రోకరేజీలు. వీటి మీద పెట్టుబడి పెడితే ఏడాది మొత్తం లాభాలు సంపాదించవచ్చని చెబుతున్నాయి. అవేంటో కింది ఆర్టికల్ చూసేయండి..