Monika Kapoor Case: 26 ఏళ్ళుగా పరారీ.. ఎట్టకేలకు సీబీఐ కస్టడీకి ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్
26 ఏళ్ళుగా పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్థురాలు మోనికా కపూర్ ను ఎట్టకేలకు భారత్ తీసుకువస్తున్నారు. యూఎస్ అధికారులు ఆమెను సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఈరోజు రాత్రి ఆమెను అమెరికా నుంచి భారత్కు తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు.