Sonia Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ మరలా అస్వస్థత
కాంగ్రెస్ మాజీ అధినేత్రి, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ మరలా అస్వస్థత పాలయ్యారు. కడుపుకు సంబంధించిన అనారోగ్యంతో ఆమె ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ మాజీ అధినేత్రి, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ మరలా అస్వస్థత పాలయ్యారు. కడుపుకు సంబంధించిన అనారోగ్యంతో ఆమె ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా మ బుద్ధిని పోనిచ్చుకుంది కాదు. ఓడిపోతున్నామనే నిజాన్ని తట్టుకోలేక నోటికి పని చెప్పింది. నిన్న జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా సౌత్ ఆఫ్రికా విజయానికి చేరువ కగానే ఆసీస్ ప్లేయర్లు తమపై స్లెడ్జింగ్ కు దిగిందని కెప్టెన్ బవుమా చెప్పాడు.
ఇరాన్ పై ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేస్తోంది. ఇరాన్ లో ఇరాన్ చమురు డిపోలు,శుద్ధి కర్మాగారాల నుంచి అణు కేంద్రాల వరకు అన్నింటిపైనా దాడులు చేస్తోంది.ఈ దాడుల్లో ఇప్పటి వరకు 130 మందితో పాటూ తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు, అగ్ర కమాండర్లున్నారు.
శుభాంశు శక్లా ప్రయాణించాల్సిన స్పేస్ ఎక్స్ రాకెట్ ఫాల్క్ 9. ఈ రాకెట్ మొదటి దశలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించింది మన ఇస్రో. ఈ సంస్థ ఛైర్మన్ వి. నారాయణన్ పట్టువల్లే దీని ప్రయాణాన్ని వాయిదా వేశారు.
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు మీద దాడులు చేస్తోంది. దీనికి కారణం అణు ముప్పే అని చెబుతోంది. కానీ అసలు టార్గెట్ మాత్రం ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేయడమే అని విశ్లేషకులు చెబుతున్నారు.
నైజీరియాలో చాలా దారుణం జరిగింది. నైజీరియాలోని సెంట్రల్ బెన్యూ రాష్ట్రంలోని యెలెవాటా గ్రామంలో ముష్కరులు పెద్ద ఎత్తున దాడి చేశారు. ఇందులో 100 మంది దాకా మరణించారు. గదుల్లో బంధించి మరీ సజీవదహనం చేశారు.
అమెరికా తమ 250వ ఆర్మీ డే ను ఘనంగా జరుపుకుంది. వేలమంది సైనికులు ఇందులో పాల్గొన్నారు. అయితే దీనికి పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ ను మాత్రం పిలవలేదు. అసలు తమకా ఆలోచనే లేదని వైట్ హౌస్ చెప్పింది.
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనిలో అవి దారుణంగా దెబ్బతిన్నాయని చెబుతోంది. దానికి సంబంధించిన ఫొటోలను కూడా బయటపెట్టింది. అదే కనుక నిజమైతే ఇరాన్ అణు కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పడినట్టే అని అంటున్నారు.