నల్గొండకు సీఎం రేవంత్.. చిరకాల స్వప్నం నెరవేరిందంటూ వెంకట్ రెడ్డి ఎమోషనల్!
నేడు సీఎం రేవంత్ నల్గొండ జిల్లాలో పర్యటించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా బ్రహ్మణవెల్లెం ప్రాజెక్టు నీరు విడుదల చేయనున్నారు. దీంతో 17 ఏళ్ల కల నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.