Kurnool Bus Accident: అయ్యో అనూష.. బస్సు ప్రమాదంలో యాదాద్రి యువతి.. కన్నీటి కథ!
ఆమె పేరు అనూష.. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తన కలల ప్రపంచాన్ని నిర్మించుకుంటోంది. కానీ, అనుకోని ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని చీకటిగా మార్చింది.
ఆమె పేరు అనూష.. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తన కలల ప్రపంచాన్ని నిర్మించుకుంటోంది. కానీ, అనుకోని ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని చీకటిగా మార్చింది.
బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు.
నల్గొండ జిల్లా కొండమల్లే వైట్ మార్కెట్ వద్ద ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు బాపట్ల జిల్లా జనకవరం గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి కుమార్తె అవంతిక, కుమారుడు భవన్ సాయిగా పోలీసులు గుర్తించారు.
మునుగోడులో వైన్స్ షాప్ లకు కొత్త రూల్స్ ప్రకటించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై ఎక్సైజ్ శాఖ సీరియస్ అయ్యింది. మద్యం అమ్మకాలు, వైన్ షాప్ టెండర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది.
తనకు రాష్ట్ర ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని.. మునుగోడులో తన రూల్స్ కు ఒప్పకున్న వారే వైన్స్ కు టెండర్ వేయాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరవాలని.. బెల్ట్ షాపులకు అమ్మొద్దని స్పష్టం చేశారు.
నల్గొండ జిల్లాలో ఓ వ్యక్తి అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసానికి తెరలేపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు విలువైన కార్లు, 7 మొబైల్ ఫోన్లు, ప్రామిసరీ నోట్లు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
నల్లగొండలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను రేప్ చేసి హతమార్చాడు ఓ యువకుడు. అన్నరెడ్డి గూడెంకు చెందిన 17ఏళ్ల బాలిక డైట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితం ముగిశాయి. తుంగతుర్తిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. భారీగా నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు.
అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థీవ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు నివాళులర్పించారు. దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నల్గొండ | Latest News In Telugu | తెలంగాణ | Short News