తెలంగాణలో 9 యూనివర్శిటీలకు వీసీల నియామకం
తెలంగాణ ప్రభుత్వం 9 విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లను నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఏ వర్శిటీకి ఎవరిని నియమించారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణ ప్రభుత్వం 9 విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లను నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఏ వర్శిటీకి ఎవరిని నియమించారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని హైకమాండ్ నుంచి సీఎం రేవంత్ కు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో మరో బీసీకి అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. మరో నలుగురికి కూడా మంత్రివర్గంలోకి ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. గ్రూప్-1, హైడ్రా, కొండా సురేఖ తదితర వివాదాలపై ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
TG: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఆయుధంగా వాడనున్నారు. ఈ కమిటీల ద్వారా గ్రామాల్లోని ప్రజలను ఒకదగ్గరికి చేర్చనున్నారు. అందుకోసం మాస్టర్ ప్లాన్ను రెడీ చేసినట్లు సమాచారం.
TG: ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఈడీ కేసులో ఈరోజు విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా జడ్జి అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. విచారణ నవంబర్ 14కు కోర్టు వాయిదా వేసింది.
హైదరాబాద్లోని కొంగరకలాన్లో ఉన్న ఫాక్స్కాన్ కంపెనీని సీఎం రేవంత్ సందర్శించారు. రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని సంస్థను కోరారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు.
దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.
TG: ఉద్యోగ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అన్నారు.
దసరా సదర్భంగా CMR షాపింగ్ మాల్ ప్రకటించిన ఆఫర్ వివాదాస్పదమైంది. హిందూ-ముస్లిం జంటలకు 50 శాతం డిస్కౌంట్ ఇస్తామంటూ ప్రచారం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ లోగోను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరూ నమ్మొద్దని CMR తెలిపింది.