/rtv/media/media_files/2024/11/12/WclUak5A6nJiDSl1r7Fp.jpg)
ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్లీ సిట్ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్ఎస్కు చెందిన మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే లింగయ్యను విచారించిన తర్వాత ఆ నలుగుర్ని పిలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదనపు ఎస్పీ తిరుపతన్నతో కాంటాక్ట్లో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది.