Hyderabad: కోకాపేటలో కాసుల వర్షం.. ఎకరం భూమి రూ.151 కోట్లు
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. తాజాగా ఎకరం భూమి ఏకంగా రూ.151.25 కోట్లు ధర పలికింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. తాజాగా ఎకరం భూమి ఏకంగా రూ.151.25 కోట్లు ధర పలికింది.
బిర్యానీ ఈ పేరు వినగానే ఎవరికైనా నోరూరాల్సిందే. మాంసంతో చేసినా, కూరగాయలతో చేసినా, దాని ఘుమఘుమలకు పడిపోని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా ఎవరూ హైదరాబాద్ వచ్చినా బిర్యానీ టేస్ట్ చూడకుండా వెళ్లరు. మొఘల్ సామ్రాజ్యం పాలనలో బిర్యానీ మొదట భాగ్యనగరానికి పరిచయమైంది.
హైదరాబాదీ బిర్యానీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఇక్కడి బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా10వ స్థానం దక్కింది. ‘వరల్డ్స్ బెస్ట్ రైస్ డిషెస్ లిస్ట్ ఆఫ్ 2025’ పేరుతో ఆన్లైన్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన టాప్10లో చోటు దక్కించుకుంది.
వికారాబాద్ జిల్లాలో భూకంపం సంభవించింది. ఫూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో స్వల్పంగా భూమి కంపించింది. గురువారం మధ్యాహ్నం సెకను పాటు భూప్రకంపనలు వచ్చాయి.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ స్థాపనపై క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ఇలా అన్నారు. తాను ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కవిత స్పష్టం చేశారు.
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. అమెరికా వీసా రావడం లేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.
సంక్రాంతి అనగానే తెలుగువారికి చాలా ముఖ్యమైన పండుగ.అందులోనూ ఆంధ్రప్రదేశ్ వారికి పెద్ద పండుగ. ఈ పండుగకు ఇంకా ఏడు వారాలపైనే సమయం ఉంది. అయినప్పటికీ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకోవడంతో రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి.
హైదరాబాద్లోని అంబర్పేట్లో తీవ్ర విషాదం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక భార్య, భర్త, పదేళ్ల కొడుకు ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందడం కలకలం రేపింది. రెండ్రోజుల క్రితమే వీళ్ల సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్ విషయం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. 42 శాతం పై కోర్టు అభ్యంతరంతో 24 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మిగిలిన 18 శాతం జనరల్ కేటాగిరిలో బీసీలకు కేటాయించనుంది.