Temperatures: ఉష్ణోగ్రతల్లో పదేళ్ల రికార్డు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. శనివారం రాత్రి 2 రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగల్ డిజిట్కు పడిపోయింది. పదేళ్ల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణలో భారీగా పగటిపూట ఉష్ణోగ్రతలు పతనమైయ్యాయి.
Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్ ధర తక్కువే కానీ.. చలికాలంలో అది అందించే ప్రయోజనాలు మాత్రం ఎక్కువ
చలికాలంలో కీళ్ల నొప్పులు, దృఢత్వం, నిస్సత్తువతో బాధపడుతుంటారు. రెండు ఎండు ఖర్జూరాలు, టీస్పూన్ మెంతి గింజలను గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఆ నీటిని తాగి, నానబెట్టిన గింజలను, ఖర్జూర తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
తెలుగు రాష్ట్రాలు గజగజ.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. ఏపీలో మళ్లీ వర్షాలు!
ఈ చలికాలంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైంది. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా అధికారులు తెలిపారు.
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతున్న చలి.. ఈ జిల్లాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు!
ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. లింగాపూర్లో అత్యల్పంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Bihar Polling: చలిని లెక్క చేయకుండా పోలింగ్ బూత్లో ఓటర్లు!
బిహార్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. భారీ చలిలో కూడా ఓటర్లు పోలింగ్ బూత్ల దగ్గరకు చేరుకున్నారు. ఉదయాన్నే ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలి తీవ్రంగా ఉన్నా కూడా ఓటర్లు స్వెటర్లు ధరిస్తూ ఓటు వేస్తున్నారు.
Uttarkhand: చలికి తట్టుకోలేక మంట వేయడంతో.. భార్యాభర్తలు మృతి
చలి తీవ్రతను తట్టుకోలేక గదిలో మంటలు వేసిన ఓ దంపతులు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది. గదిలో కార్బన్ మోనాక్సైడ్ అధికం కావడం వల్ల ఊపిరి ఆడక భార్యాభర్తలు మృతి చెందారు. తల్లిదండ్రులు చనిపోవడంతో కొడుకు కన్నీరుమున్నీరు అవుతున్నాడు.
Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
TG: తెలంగాణలో చలి పులి పంజా..రానున్న ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి సుమా
తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్కే టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
/rtv/media/media_files/2026/01/11/winter-season-2026-01-11-06-51-43.jpg)
/rtv/media/media_files/2025/12/21/16-epstein-files-2025-12-21-08-35-21.jpg)
/rtv/media/media_files/2025/11/18/dry-fruits-2025-11-18-16-49-39.jpg)
/rtv/media/media_files/2025/11/13/winter-2025-11-13-06-48-25.jpg)
/rtv/media/media_files/2025/10/13/india-to-witness-colder-winter-this-year-2025-10-13-10-31-47.jpg)
/rtv/media/media_files/2025/11/11/bihar-elections-2025-11-11-08-14-49.jpg)
/rtv/media/media_files/2025/01/18/ubU9SJfeKPOCljioNOkv.jpg)
/rtv/media/media_files/2025/01/11/s6aSzdLDSlSiaWSGmGcZ.jpg)
/rtv/media/media_files/2025/01/13/zDHeuVJnDmiIqbTS0AAw.jpg)