WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు
వాట్సాప్ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్లు' అనే ఫీచర్ను తీసుకొచ్చింది.
వాట్సాప్ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్లు' అనే ఫీచర్ను తీసుకొచ్చింది.
భారత ప్రభుత్వం కొత్త నియమాల ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్లు యాక్టివ్ సిమ్ లేకుండా పనిచేయవు. 90 రోజులు సిమ్ యాప్కు లింక్ ఉండాలి. వెబ్ యూజర్లు ప్రతి 6 గంటలకు మళ్లీ లాగిన్ కావాలి. మోసాలను తగ్గించడమే లక్ష్యం కానీ నిపుణులు దీనిపై మిశ్రమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా రష్యా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో వాట్సాప్పై నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటన చేసింది. తమ దేశంలో ఉన్న రూల్స్కు అనుగుణంగా వాట్సాప్ ప్లాట్ఫామ్ పనిచేయడం లేదని పేర్కొంది.
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇప్పుడు ఫేస్బుక్, లింక్డ్ఇన్ మాదిరిగా 'కవర్ ఫోటో' ఫీచర్ను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. ఇది వాట్సప్ బిజినెస్ అకౌంట్స్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు నార్మల్ యూజర్లకు ఇవ్వాలని చూస్తున్నారు.
మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల భద్రత కోసం నిరంతరం కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా, యూజర్లను ఇబ్బంది పెట్టే అనవసరమైన ప్రచార సందేశాలు, స్కామ్లను అరికట్టేందుకు త్వరలో సరికొత్త 'యాంటీ-స్కామ్ ఫీచర్'ను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. ఇక మీదట తనము ఇష్టమైన యూజర్లు కొత్త స్టేటస్ ను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ను పొందవచ్చును.
వాట్సాప్కు పోటీగా జోహో సంస్థ అరట్టై అనే స్వదేశీ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. గత శుక్రవారం గూగుల్ ప్లేస్టోర్లో ఈ యాప్ డౌన్లోడ్లు 75 లక్షలు ఉండేది. ఇప్పుడు కోటీ దాటింది.
అత్యధిక జనాభా కలిగిన భారత్లో కూడా ఈ యాప్ ప్రాచుర్యంలో ఉంది. దీనికి గట్టి పోటీ ఇవ్వడానికి ఓ స్వదేశీ మెసేజింగ్ అప్లికేషన్ 'అరట్టై' పేరుతో విడుదలైంది. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జోహో కార్పొరేషన్ ఈ కొత్త యాప్ను రూపొందించింది.