ఆంధ్రప్రదేశ్ కు వాయు "గండం"... ఆ మూడు రోజులు యమగండమే | AP Weather Latest Update | RTV
Weather Update: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. వారం రోజులపాటు భారీ వర్షాలు!
వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Weather Update: మరో మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతాయని పేర్కొంది. ఏపీలో రేవు 195 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉండనున్నట్లు తెలిపింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Weather: బీ అలర్ట్.. దంచికొడుతున్న ఎండలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారుల సూచిస్తున్నారు.
Weather Update: 5 రోజులు దంచికొట్టనున్న వానలు? దూసుకోస్తున్న మరో తుఫాన్ ?
బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనిప్రభావంతో డిసెంబర్ 16న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో మరో 5రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.
Heavy Rain Alert: ఏపీకి మరో ముప్పు..ముంచుకొస్తున్న మిచాంగ్ తుఫాను
బంగాళాఖాతాన్ని ఒకదాని తర్వాత ఒకటి సైక్లోన్లు చుట్టుముట్టుడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు, చైన్నై లాంటివి వర్షాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పుడు మరో తుఫాను మిచాంగ్ ఏపీని అల్లకల్లోలం చేయనుందని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ
IMD Rain Alert : ఈ రాష్ట్రాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం..అప్రమత్తంగా ఉండాలంటూ IMD హెచ్చరిక..!!
గతకొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాపాతం నమోదు అయ్యింది. ఈనేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ఐఏండీ తెలిపింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ , మహారాష్ట్ర తోపాటు తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.