Election Commission: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం.. ’52 లక్షల ఓటర్ల తొలగింపు’
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశీయులు అక్కడ భారీగా ఓటర్లుగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో భారీగా ఓటర్లను తొలగించింది. ఏకంగా 52 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసేసింది సీఈసీ.