Andhra Pradesh : ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నడుస్తోంది. నేతలు ప్రచారాలు అంటూ ఊదరగొడుతుంటే...ఎన్నికల సంఘం ఓటర్లు, పోలింగ్ కేంద్రాల లెక్కలను బటయపెడుతోంది. ఈసీ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఈసారి ఓటు వేయనున్నారు.