పెళ్లి మండపంలో మందు, సిగరేట్ తాగిన వధువు: వీడియో వైరల్
ఓ నవ వధువు పెళ్లి మండపంలో హల్ చల్ చేసింది. అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో సిగరేట్, మందు తాగుతూ చిందులేసింది.
ఓ నవ వధువు పెళ్లి మండపంలో హల్ చల్ చేసింది. అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో సిగరేట్, మందు తాగుతూ చిందులేసింది.
మహబూబాబాద్లోని ముకుందా థియేటర్ లో ప్రేక్షకులు కుబేరా సినిమా చూస్తుండగా ఒక్కసారిగా సీలింగ్ ఊడిపడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంపై గొడవకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి రైలు పట్టాలపై హల్చల్ చేసింది. నాగులపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై యువతి కారు నడపడంతో.. అడ్డగించిన స్థానికులను చాకుతో ఆమె బెదిరించింది. అతి కష్టం మీద ఆమెను పట్టుకున్నారు.
ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు ఉంది. వెంటనే అప్రమత్తమైన ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది పక్షి గూడుకు చెందిన చిన్న కర్రలను సిబ్బంది తొలగించింది. చిన్న పక్షి గూడు కారణంగా దాదాపు 3 గంటలు విమానం ఆలస్యంగా అయ్యింది.
తిరుమలలో దివ్వెల మాధురి లంగావోణీలో రీల్ వీడియో ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతోంది. పట్టు పరికిణీలో 'ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక' అంటూ రీల్ చేసింది.
జూన్ 23న వారణాసి నుంచి న్యూఢిల్లీ వెళ్లే వందే భారత్ రైలులో సీ7 కోచ్ పైకప్పు నుంచి వాటర్ లీక్ అయ్యింది. దాదాపు 8 గంటలు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై రైల్వే సేవ ఎక్స్లో స్పందించింది.
ఓ జంట పెళ్లి వేదికమీదే గొడవ పడి అందరినీ ఆశ్చర్యపరిచింది. వారి గొడవ చూశాక వీరు కలిసి కాపురం చేస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వివాహ వేదికపై వధూవరుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.