Telangana: రైల్వే పట్టాలపై కారుతో యువతి హల్‌చల్.. చివరకు ఏమైందంటే?

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి రైలు పట్టాలపై హల్‌చల్‌ చేసింది. నాగులపల్లి-శంకర్‌పల్లి మార్గంలో రైలు పట్టాలపై యువతి కారు నడపడంతో.. అడ్డగించిన స్థానికులను చాకుతో ఆమె బెదిరించింది. అతి కష్టం మీద ఆమెను పట్టుకున్నారు.

New Update
Rangareddy Railway track

Rangareddy Railway track

Telangana: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి రైలు పట్టాలపై హల్‌చల్‌ చేసింది. రోడ్డుపై ప్రయాణించకుండా రైల్వే ట్రాక్‌పై కారు నడపడం(Driving Car on Railway Track)తో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. నాగులపల్లి-శంకర్‌పల్లి మార్గంలో రైలు పట్టాలపై యువతి కారు నడపడంతో.. అడ్డగించిన స్థానికులను చాకుతో ఆమె బెదిరించింది. అతి కష్టం మీద ఆమెను పట్టుకున్నారు. అయితే తాగి ఆమె కారు నడిపినట్లు సమాచారం. ఈమె కారు నడపడం వల్ల గంటల తరబడి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. 

ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్‌

ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్‌

ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు