Bengaluru : పట్టపగలే దారుణం.. కారు బోనెట్పై కిలోమీటరు ఈడ్చుకెళ్లాడు
పాత విమానాశ్రయం రోడ్డు వంటి రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక వ్యక్తిని కారు బోనెట్పై ఎక్కించుకుని దాదాపు ఒక కిలోమీటర్ దూరం వేగంగా తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి
పాత విమానాశ్రయం రోడ్డు వంటి రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక వ్యక్తిని కారు బోనెట్పై ఎక్కించుకుని దాదాపు ఒక కిలోమీటర్ దూరం వేగంగా తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి
బెంగళూరులో అవినీతికి వ్యతిరేకంగా లోకాయుక్త పోలీసులు బుధవారం సాయంత్రం భారీ ఆపరేషన్ నిర్వహించారు. నగరంలోని కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ గోవిందరాజు రూ.4 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కారు.
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లా అజీమ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి తర్వాత కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెడితే ఆ సంబరమే వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ పెళ్లయిన తొలిరాత్రే వధువు తల్లి కావడంతో ఇరు కుటుంబాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి.
ఢిల్లీలో ఓ విచిత్ర సమస్య వచ్చింది. అది కూడా ఏకంగా ఎమ్మెల్యేలే భపడుతున్నారు. ప్రజాప్రతినిధులే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏంటి? MLA లు చూసి భయపడేది గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ను చూసి కాదు. కోతులను చూసి ఎమ్మెల్యేలు భపడుతున్నారు.
ఎన్నికల విజయోత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. గెలుపు సంబరాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత సంబరాలు మిన్నంటాయి. అయితే, పుణె జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జేజూరీలో ఈ సంబరాలు విషాదాన్ని నింపాయి.
బీహార్ CM నితీష్ కుమార్ ఇటీవల మహిళా డాక్టర్ బురఖా లాగిన ఘటన దేశవ్యాప్తంగా వివాదస్పమైంది. ఆయుష్ డాక్టర్ అపాయిట్మెంట్ లెటర్ తీసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ నుస్రత్ పర్వీన్ డిసెంబర్ 20 విధుల్లో చేరాల్సి ఉండగా, ఆమె విధులకు హాజరుకాకపోవడం గమనార్హం.
రష్యా మాజీ రాజకీయ నాయకుడు, అంతర్జాతీయ చెస్ సంస్థ FIDE మాజీ అధ్యక్షుడు అయిన కిర్సన్ ఇల్యూమ్జినోవ్ ఇచ్చిన పాత ఇంటర్వ్యూ క్లిప్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీసింది. 1997లో తనను ఏలియన్స్ డి ఆయన పదేపదే చేసిన వాదనలు ఈ క్లిప్లో ఉన్నాయి.
హర్యానాలో జరిగిన పెళ్లి వేడుక రణరంగాన్ని తలపించింది. డ్యాన్సర్లు, పెళ్లి కొడుకు మామ తరపు వారు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళతో వరుడి మామ అసభ్యంగా ప్రవర్తించడంతో లొల్లి మొదలైంది.
నంద్యాల జిల్లాకు చెందిన లక్ష్మీబాయి, సూర్యనారాయణ, ఉమేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనంతపురం ఆటోలో 12 తులాలు ఉండే బంగారం బ్యాగ్ను మరిచిపోయారు. ఆ ఆటోడ్రైవర్ వాటిని పోలీసులకు అందజేశాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.