Terror Attack: విజయనగరమే నా మొదటి టార్గెట్: విచారణలో సిరాజ్ సంచలనం
విజయనగరం, హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర చేసిన సిరాజ్, సమీర్లను ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. కాగా విచారణలో సిరాజ్ సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పేలుళ్లకు విజయనగరమే తన మొదటి టార్గెట్ అని చెప్పినట్లు సమాచారం.