భార్యపై అనుమానం.. కొడుకును మేడపై నుంచి తోసేసి చంపిన తండ్రి
ఓ భర్త తన భార్యపై అనుమానంతో కొడుకును మేడపై నుంచి తోసేశాడు. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందడం కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్లోని చిటౌవ అనే గ్రామంలో చోటుచేసుకుంది.
ఓ భర్త తన భార్యపై అనుమానంతో కొడుకును మేడపై నుంచి తోసేశాడు. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందడం కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్లోని చిటౌవ అనే గ్రామంలో చోటుచేసుకుంది.
ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీలో ఘర్షణ జరిగింది. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను కొట్టేందుకు తన సీటు నుంచి పైకి లేచి వచ్చారు. అయితే మిగతా సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేను నిలువరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ మధ్య వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించడమే కాక.. ప్రియుడ్ని ఇంటికి పిలిచి హత్య చేయడం కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దారుణం జరిగింది. యువతి, ఆమె ప్రియుడు కలిసి ఛోలే-భటురే తింటుండగా, యువతి సోదరుడు చూసి దాడి చేశాడు. తన చెల్లి జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణం జరిగింది. గర్భవతితో ఉన్న భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉత్తరప్రద్రేశ్లోని బారాంబకి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. అవస్నేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 29 మంది తీవ్ర గాయాలైయ్యాయి. వారిని హాస్పిటల్కు తరలించారు.
ఉత్తరప్రదేశ్ లోని పరూఖాబాద్లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మను మృతి చెందాడు. మను పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొహమ్మదాబాద్లో మను 8ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చంపడం కలకలం సృష్టించింది.
దేశంలో మత మార్పిడిల కేసు సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా చంగూర్ బాబా చేపట్టిన మతమార్పిడిల కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో రోజు రోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ రాజకీయ నాయకుడు పట్టపగలు ఓ మహిళతో రాసలీలలు సాగిస్తూ స్థానికులకు చిక్కాడు. అది కూడా స్మశానంలో కారునిలిపి అందులోనే పాడు పని చేస్తూ బుక్కయ్యాడు. స్థానికులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో కాళ్ల బేరానికి వచ్చాడు.