Crime: మామకు రంగులు పూసిన కోడలు... మందలించిన అత్త.. అంతలోనే ఘోరం!
హోలీ పండగ రోజు మామకు రంగు పూయడంతో కోడలిని మందలించింది అత్త. దీంతో మనస్తాపం చెందిన కోడలు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది.
హోలీ పండగ రోజు మామకు రంగు పూయడంతో కోడలిని మందలించింది అత్త. దీంతో మనస్తాపం చెందిన కోడలు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది.
ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఓ జంట తెల్లారి లేచి చూసేసరికి చనిపోయి కనిపించారు. వధువు మంచంపై పడిపోయి ఉండగా.. వరుడు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. వధువును చంపి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్తో సంబంధం ఉన్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ ఉగ్రవాది నిరోధక దళం రెస్ట్ చేసింది. ఉల్ఫత్ హుస్సేన్ ని మొరాదాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
కుంభమేళా జరిగినప్పుడు పడవలు నడిపించి ఒక కుటంబం రూ.30 కోట్లు ఆర్జించిందని యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. కుంబమేళా నిర్వహణపై ప్రతిపక్షాల చేసిన విమర్శలకు బుధులుగా ఈ విషయాన్ని చెప్పారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి.
యూపీలోని అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే పాన్ మసాలా నమిలి ఉమ్మివేశారు. దీంతో స్పీకర్ దాన్ని సిబ్బందితో శుభ్రం చేయించారు. సభా ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని సభ్యులను కోరారు. ఎవరు ఇలా ఉమ్మేశారో తనకు తెలుసని.. వారు నా దగ్గరికి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు.
ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాల 40 ఏళ్ల నాటి ఓ కేసు వెలుగులోకి వచ్చింది. 40 సంవత్సరాల క్రితం ఓ భూ వివాదంలో తన పొరుగువారిని హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు మధ్యప్రదేశ్లోని దట్టమైన అడవుల్లో సాధువు వేషంలో అరెస్టు చేశారు.
పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్ ఇంట్లో సంతోషం నెలకొంది. త్వరలో ఆమె తల్లి కాబోతుంది. ఆమె బేబీ షవర్ వేడుక గ్రేటర్ నోయిడాలోని రబుపురలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు సాంప్రదాయ పాటలు పాడుతూ తమ ఆచారం ప్రకారం వేడుకలు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. సీతాపూర్ పొలాలలో తెగి పడిపోయిన బాలిక శరీర భాగాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేరుకున్నారు. పోస్ట్మార్టం నివేదికలో మైనర్ను గొంతు కోసి చంపినట్లు తేలింది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. చెడు సావాసాలకు అలవాటు పడ్డ కొడుకును తండ్రి మందలించాడు. అతడిని ఇంట్లో నుంచి వెళ్లగొడతానని, ఆస్తి ఇవ్వనని హెచ్చరించాడు. దీంతో కొడుకు తన స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే రూ.కోటి కాజేశాడు.