Javelin Missiles: భారత్ కు అమెరికా ఆయుధాలు..93 మిలియన్ డాలర్ల డీల్
భారత్, అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. 93 మిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను భారత్ కు అమ్మేందుకు యూఎస్ ఆమోదించింది. ఇందులో అధునాతన జావెలిన్ క్షిపణి కూడా ఉంది.
భారత్, అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. 93 మిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను భారత్ కు అమ్మేందుకు యూఎస్ ఆమోదించింది. ఇందులో అధునాతన జావెలిన్ క్షిపణి కూడా ఉంది.
చాలా ఏళ్ళ తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో అమెరికా..భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ పై ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. చైనా తప్పుడు సమాచారన్ని వ్యాప్తి చేసింది అందులో ఆరోపించింది.
అమెరికాలో స్టర్జన్ అనే నగరంలో బ్లైండ్ అండ్ డెఫ్ కుక్కను కాల్చి చంపిన పోలీసుకు జరిమానా విధించారు. దాని యజమాని హంటర్ కు 50 వేల డాలర్లను ఇవ్వనున్నారు.
భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ తమ్మడు అన్మోల్ బిష్ణోయ్ ను అమెరికా బహిష్కరించింది. అమెరికా హోం ల్యాండ్ దీన్ని ధృవీకరించింది. దీంతో అతడిని భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అమెరికా, భారత్ ల మధ్య ట్రేడ్ డీల్ లోని మొదటి దశ ముగింపుకు దగ్గరగా ఉందని తెలుస్తోంది. తొందరలోనే దానిని ప్రకటిస్తారని..దీని తర్వాత సుంకాలపై కూడా 50 శాతం తగ్గింపు ఉంటుందని చెబుతున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో భారత్ కు తమ అవసరం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. దర్యాప్తులో తాము సహాయం చేసేందుకు ముందుకు వచ్చామని...కానీ భారత అధికారులు అసాధారణ వృత్తి నైపుణ్యంతో పని చేస్తున్నారని అన్నారు.
అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను అధికారికంగా ముగించడానికి ప్రతినిధుల సభ 222-209 ఆధిక్యంతో తీర్మానం ఆమోదించింది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్...వాషింగ్టన్ కాలమానం ప్రకారం రాత్రి 9.45 గంటలకు సంతకం చేశారు.
టెర్రరిజం విషయంలో అమెరికా ద్వంధ నీతి మరోసారి బట్టబయలైంది. భారత్లో దాడులు జరిగితే ఒకలా , పాక్లో జరిగితే మరోలా స్పందించింది. ఎక్కడా టెర్రరిజం అనే పదం వాడకుండా ఢిల్లీ పేలుడుపై యూఎస్ ఎంబసీ ట్వీట్ చేసింది.