Operation Sindoor: పరిస్థితి దారుణంగా ఉంది..ఆపరేషన్ సింధూర్ పై ట్రంప్
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా, పాక్ మధ్య పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా, పాక్ మధ్య పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు.
అమెరికాలో అత్యంత పురాతన జైలు అల్కట్రాజ్ జైలు. దాన్ని మళ్ళీ తెరవాలని నిర్ణయించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆదేశంలో ఉండే నేరగాళ్లను అమెరికా నుంచి దూరం పెట్టాలంటే అల్కట్రాజ్ ను ఓపెన్ చేయాల్సిందేనని ట్రంప్ భావిస్తున్నారు.
చైనాలోని అణిచివేతకు గురవుతున్న అక్కడి ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమెరికా నిఘా సంస్థ సీఐఏ (CIA) కీలక ప్రకటన చేసింది. మాతో కలిసి పనిచేయడానికి రావాలంటూ ఓ రిక్రూట్మెంట్ వీడియో రిలీజ్ చేసింది.
ఉగ్రవాదులను వేటాడ్డానికి భారత ప్రభుత్వం పాటుపడుతోంది. దానికి పాకిస్తాన్ సహకరించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పిలుపునిచ్చారు. ప్రాంతీయ సంఘర్షణలకు దారి తీయకుండా ఉండాలని కోరారు.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ పై అధ్యక్షుడు ట్రంప్ వేటు వేశారు. ఆయనను ఐక్యరాజ్య సమితి రాయబారిగా నియమించారు. యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడుల సమాచారం లీక్ అవ్వడానికి కారణమయ్యారనే ఆరోపణను వాల్జ్ ఎదుర్కొంటున్నారు.
ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులే లక్ష్యంగా.. తాజాగా మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీనిప్రకారం ఏ విద్యార్థి వీసా అయిన ఏదైన కారణం చేత రద్దయిన వెంటనే అమెరికా నుంచి బహిష్కరించవచ్చు.
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఒకటి లేదా రెండు రోజుల్లో యుద్ధం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ప్రతినిధి మార్కూ రూబియో ఇటు భారత్, అటు పాకిస్తాన్ లతో మాట్లాడారని తెలుస్తోంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2025 మొదటి త్రై మానసికంలో 0.3 శాతం క్షీణత నమోదైంది. దీనికి కారణం ట్రంప్ విధించిన సుంకాలే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం అంతా బైడెన్ విధానాల వల్లనే అంటున్నారు.
పహల్గాం ఘటన పై పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.దీని పై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు.ఉగ్రవాదానికి మేం ప్రోత్సహిస్తున్నామంటూ పాక్ బహిరంగంగా ఒప్పుకుంది అని అన్నారు.