USA: ఉక్రెయిన్ కు షాక్..మిలటరీ సాయం నిలిపేసిన అమెరికా
అమెరికా లో ఓవల్ ఆఫీస్ లో గొడవ తర్వాత ఉక్రెయిన్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు ట్రంప్. ఇందులో భాగంగా ఉక్రెయిన్ కు ఇస్తున్న మిలటరీ సహాయాన్ని ఉపక్రమించుకుంటున్నామని ప్రకటించారు.
అమెరికా లో ఓవల్ ఆఫీస్ లో గొడవ తర్వాత ఉక్రెయిన్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు ట్రంప్. ఇందులో భాగంగా ఉక్రెయిన్ కు ఇస్తున్న మిలటరీ సహాయాన్ని ఉపక్రమించుకుంటున్నామని ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను తీసుకున్న చర్యల వల్లే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గిపోయాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఉక్రెయిన్ ఆవేదనను ప్రపంచం వినాలి అంటూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ పోస్ట్ పెట్టారు. ఉక్రెయిన్లోని ప్రజలు తాము ఒంటరి కాదని గుర్తించుకోవాలని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో గొడవ అయ్యాక.. జెలెన్ స్కీ తన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు.
మినరల్స్ డీల్కు సంతకం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అమెరికా.. ఉక్రెయిన్ ఖనిజాలపై ఎందుకు ఫోకస్ పెట్టిందనేది చర్చనీయం అవుతోంది. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికా, ఉక్రెయిన్ మధ్య వైరం కొనసాగుతున్న వేళ.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ట్రంప్, జెలెన్స్కీ, జేడీ వాన్స్ ఒకరిపై ఒకరు పోట్లాడుకునేలా ఈ వీడియోను ఎడిట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.
యూఎస్ ఎయిడ్ను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేసిన 3 క్లినిక్లు మూతబడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, మహారాష్ట్రలోని కల్యాణ్స, పూణే ప్రాంతాల్లో క్లినిక్లు మూతబడినట్లు సమచారం.
సడెన్ గా అమెరికా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైట్ హౌస్ లో ట్రంప్ , జెలెన్ స్కీ వివాదం జరుగుతున్నప్పుడు పక్కనే ఉన్న ఐపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పందిచారు. గట్టిగా మాట్లాడద్దు అంటూ జెలెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ద్రవ్యోల్బణంలో మునిగితేలుతున్న పెద్దన్న అమెరికా ఎకానమీ భవిష్యత్తులో మరింత దిగజారనుందా...అంటే అవుననే చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు. డీ డాలరైజేషన్ రావడానికి ఎన్నో రోజులు పట్టదని.. ట్రంప్ ఆర్ధిక విధానాలు దీనికి మరింత దోహదం చేస్తున్నాయని చెబుతున్నారు.
ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టంచేశారు.