UK: యూకేలో దారుణం.. భారత యువకుడిని కత్తులతో పొడిచి హత్య..
ఈ మధ్యకాలంలో విదేశాల్లో భారతీయ వ్యక్తులు హత్యలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా యూకేలో మరో భారతీయ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ మధ్యకాలంలో విదేశాల్లో భారతీయ వ్యక్తులు హత్యలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా యూకేలో మరో భారతీయ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తొమ్మిది యూకే విశ్వవిద్యాలయాలు ఇండియాకు రానున్నాయి. బ్రిటీష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ పర్యటన తర్వాత ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. యూకే ప్రధానితో పాటూ అక్కడి విద్యా ప్రతినిధి బృందం కూడా భారత్ లో పర్యటించింది.
బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత్పై అమెరికా 50 శాతం టారిఫ్లు విధించడంతో ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా బ్రిటన్ ప్రధాని పర్యటనపై ప్రాధాన్యం సంతరించుకుంది.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమైమనట్లు తెలుస్తోంది. నవంబర్ 23న అతడిని భారత్కు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
మాంచెస్టర్లోని హీటన్ పార్క్ సినాగోగ్ వద్ద యోమ్ కిప్పుర్ ప్రార్థనల సమయంలో జరిగిన ఈ ఘోరమైన దాడి ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు, అలాగే అనుమానిత ఉగ్రవాదిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు.
ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్...వాటినే గాలికొదిలేసి తన సుఖాన్ని చూసుకున్నాడు ఓ డాక్టర్. యూకేలో టేమ్ సైడ్ జనరల్ ఆసుపత్రిలో నర్సుతో సె*క్స్ కోసం ఆపరేషన్ మధ్యలో రోగిని వదిలేశాడు పాకిస్తాన్ కు చెందిన అంజుమ్.
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్కు జాత్యాహంకార హత్యా బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఆయన్ని బెదిరించిన 21 ఏళ్ల యువకుడికి అక్కడి స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి వివక్షతకు తావు లేదని పేర్కొంది
బ్రిటన్లో పాకిస్థాన్కు చెందిన ముస్లిం యువకులు రెచ్చిపోయారు. భారతీయ ముస్లిం యువతులను వేధించారు. జాతీయ జెండా పట్టుకొని వీధుల్లో యువతులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే అక్కడికి వచ్చిన పలువురు పాకిస్థానీయులు ఆ యవతులను దూషించారు.
యూకేలో ప్రస్తుతం నీటి సంక్షోభం నెలకొంది. నీరు దొరకక అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఇన్బాక్స్లో తమ పాత ఈ మెయిల్స్ డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేసింది.