IPL 2024: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తో ఐపీఎల్ రెండో ఎడిషన్ ఎక్కడ!
సార్వత్రిక ఎన్నికల తేదీలు వచ్చేసాయి. బీసీసీఐ ఏప్రిల్ 7 వరకు మాత్రమే షెడ్యూల్ ను ప్రకటించింది. మిగిలిన మ్యాచ్ లు యూఏఈ లోనే జరుగుతాయంటూ ఊహాగానాలు వస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల తేదీలు వచ్చేసాయి. బీసీసీఐ ఏప్రిల్ 7 వరకు మాత్రమే షెడ్యూల్ ను ప్రకటించింది. మిగిలిన మ్యాచ్ లు యూఏఈ లోనే జరుగుతాయంటూ ఊహాగానాలు వస్తున్నాయి.
భారత్లో క్రికెట్ అభిమానులకు షాక్ తగలనుంది. ఐపీఎల్ 2024 సెకండ్ పార్ట్ యూఏఈలో జరగనుందని తెలుస్తోంది. అదే టైమ్లో ఎన్నికలు జరనుండడంతో...ఐపీఎల్ను దుబాయ్కు తరలించనున్నారని చెబుతున్నారు.
అబుదాబిలోని హిందూ దేవాలయానికి భక్తుల తాకిడి మొదలైంది. ఆదివారం 65వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే . 27 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
నేను భారత ప్రజల కోరికలను షేక్ జాయెద్కు తెలియజేసినప్పుడు, ఆయన నా ప్రతిపాదనను వెంటనే అంగీకరించారని ప్రధాని మోడీ తన ప్రసంగంలో తెలిపారు. దానికి అవసరమైన ల్యాండ్ ను కూడా అందజేసి ఆలయం నిర్మించేందుకు పూర్తి సహాయసాకారాలు భారత్ కు అందించారు
యూఏఈలో నిర్మితమైన అతిపెద్ద హిందూ ఆలయానికి చాలా ప్రత్యేకలున్నాయి. 27ఎకరాల విస్తీర్ణంలో రూ. 700 కోట్ల ఖర్చుతో హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్ స్వామినారాయణ్ సంస్థ నిర్మించింది. 402 పాలరాతి స్తంభాలను అమర్చిన ఆలయ ప్రత్యేకతలు తెలుసుకునేందుకు హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
మోడీ మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో పర్యటించనున్నారు. యూఏఈలోని అబుదాబి లో ఫిబ్రవరి 14న హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ వేదికగా తెలుగు, తమిళం, మళయాళంలో మాట్లాడారు. 30 ఏళ్లలో యూఏఈలో పర్యటించిన తొలి ప్రధాని తానే అని చెప్పారు. ఇక్కడున్న భారతీయులను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుంభ వృష్టిగా కురిసిన వర్షం దుబాయి నగరాన్ని జలమయం చేసింది. జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడింది. ఎన్సీఎం రెడ్ అండ్ అంబర్ అలర్ట్ జారీ చేసింది.