PAK vs UAE : పాకిస్థాన్తో మ్యాచ్.. టాస్ గెలిచిన యూఏఈ!
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన యూఏఈ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ దాదాపు గంటపాటు లేటు అయింది.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన యూఏఈ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ దాదాపు గంటపాటు లేటు అయింది.
టోర్నీ నుంచి వైదొలగుతామన్న పాక్ జట్టు వెనక్కి తగ్గింది. యూఏఈతో మ్యాచ్ ఆడటానికి రెడీ అయ్యింది. ఈ క్రమంలో గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే పాక్ వెనక్కి తగ్గడానికి ముఖ్య కారణం రూ.454 కోట్లు లాస్ కాకుండా ఉండకూడదని తెలుస్తోంది.
ఆసియా కప్ 2025 టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్లో యూఏఈ గెలిచింది. అయితే దీంతో భారత్ సూపర్ 4లోకి చేరింది. భారత్ తర్వాత స్థానంలో పాకిస్తాన్ ఉంది. పాక్ యూఏఈతో మ్యాచ్ ఆడి గెలిస్తేనే సూపర్ 4కు అవకాశం ఉంటుంది. లేకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటుంది.
ఆసియా కప్ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా భారత్కు సవాల్ విసిరారు. గత రెండు నెలల నుంచి తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందని, భారత్ను ఓడిస్తుందని అన్నారు.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్ బరిలోకి దిగనుంది. అయితే ఈ టోర్నీలో సంజూ శాంసన్, రింకూ సింగ్కు తుది జట్టులో చోటు లభించదని తెలుస్తోంది. శుభ్మన్ గిల్ జట్టులో ఉండటం వల్ల సంజూ శాంసన్కు జట్టులోకి అవకాశం లేదని సమాచారం.
దుబాయి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాస్పోర్ట్ రూల్స్ మార్చేసింది అక్కడి గవర్నమెంట్. కొత్త రూల్స్ ప్రకారం.. ఫోటో స్పష్టంగా ఉండాలి, బ్యాగ్రౌండ్ తెల్లగా ఉండాలి. ఫోటో సైజ్ 630x810 పిక్సెల్స్ ఉండాలి.
నకిలీ రాయబార కార్యాలయం కేసులో నిందితుడు హర్షవర్ధన్ జైన్కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను దాదాపు రూ. 300 కోట్ల ఫ్రాడ్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గత పదేళ్లలో హర్షవర్ధన్ జైన్ 162 సార్లు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు.
దుబాయ్ షార్జాలో దారుణం జరిగింది. కేరళలోని కొల్లంకు చెందిన అతుల్య అనే వివాహిత దారుణహత్యకు గురైంది. అదనపు కట్నం కోసం భార్యను చంపేశాడు ఆమె భర్త సతీష్. కేరళకు చెందిన సతీష్, అతుల్యకు 2013లో పెళ్లి అయింది.
కేరళలోని కొల్లంకు చెందిన 21 ఏళ్ల భారతీయ మహిళ విపంచిక షార్జాలో ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె మృతికి కారణంగా భావిస్తూ భర్త కుటుంబం పై కేసు నమోదు చేశారు. విపంచిక భర్త నితీష్, ఆడపడుచు నీతు, మామ మోహనన్పై కేసు నమోదు చేశారు.