UAE: యూఏఈ సంచలన నిర్ణయం.. స్కూళ్లలో అవి నిషేధం
పిల్లల ఆరోగ్యానికి సంబంధించి యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో ఉండే క్యాంటీన్లు, పరిసర ప్రాంతాల్లో జంక్ఫుడ్ అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
పిల్లల ఆరోగ్యానికి సంబంధించి యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో ఉండే క్యాంటీన్లు, పరిసర ప్రాంతాల్లో జంక్ఫుడ్ అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్కు బిగ్ షాక్ తగిలింది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్వహణ, కార్యకలపాలకు సంబంధించిన ఒప్పందం నుంచి యూఏఈ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీతో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేల్ అల్ నహ్యాన్ సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయాలని భారత్, యూఏఈ నిర్ణయం తీసుకున్నాయి.
పశ్చిమాసియాలో రెండు శక్తిమంతమైన దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. యెమెన్ లో ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలు చెరోవర్గానికి మద్ధతునివ్వడంతో రెండు రాజ్యాల మధ్య అంతర్యద్ధానికి దారితీస్తోంది.
ఒకప్పుడు పశ్చిమాసియాలో అత్యంత మిత్రదేశాలుగా ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ రెండు ముస్లిం దేశాల మధ్య స్నేహం శత్రుత్వంగా మారింది.
ఎడారి దేశంలో వర్షాలు పడితే ఆనందించాలి. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మాత్రం వర్షాలు వణుకును పుట్టిస్తున్నాయి. అక్కడ జనజీవనాన్ని స్తంభింపజేస్తున్న వానలు.. మర్చిపోలేని అనుభవాల్ని మిగులుస్తున్నాయి.
అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది.. ఆ అదృష్టం వచ్చినప్పుడు దెబ్బకు లైఫ్ సెట్ అయిపోతుంది. అలాంటి అదృష్టం ఖమ్మం జిల్లా వాసికి దక్కింది. తన తల్లి పుట్టిన రోజు తేదీ సంఖ్యతో తీసుకున్న లాటరీ టికెట్కు ఏకంగా రూ.240 కోట్లు సొంతం చేసుకున్నాడు.
లక్ష్మీదేవి ఎప్పుడు ఎలా ఎవరిని కరుణిస్తుందో తెలియదు. అలాంటిదే ఓ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడు అయిపోయాడు. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. ఏకంగా రూ.240 కోట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
ప్రతి మనిషికి అపుడపుడు అదృష్టం కలిచివస్తుంది.యూఏఈలో ఓ ప్రవాస భారతీయుడిని కూడా అలాగే అదృష్టం వరించింది. దుబాయ్లో బిగ్ టికెట్ ఈ డ్రాలో అతను పావుకేజీ బంగారం గెలుచుకున్నారు. తన స్నేహితులతో కలిసి లాటరీ టికెట్ కొన్నాడు. అయితే దానికి జాక్పాట్ తగిలింది