Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత టర్కీ-పాక్ భేటీ.. థాంక్స్ చెప్పిన షెహబాజ్ షరీఫ్
టర్కీ అధ్యక్షుడు ఎర్గోగాన్తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇస్తాంబుల్లో ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలపై సమీక్ష జరిపామని పాక్ ప్రధాని తెలిపారు.