అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుట్ర కోణం?: టర్కీ సంచలన ప్రకటన!
ప్రమాదానికి గురైన బోయింగ్ 787- 8 విమానం నిర్వహణ టర్కీ దేశానికి చెందిన సంస్థ చేయలేదని స్పష్టత ఇచ్చింది. ఎయిర్ ఇండియా, తుర్కిష్ టెక్నిక్ మధ్య 2024-25కి గాను ఒప్పందంలో B777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది.