Turkey: 6.0 తీవ్రతతో టర్కీలో భూకంపం..ఇస్తాంబుల్ లో కూలిన భవనాలు
టర్కీలో మళ్ళీ భూకంపం సంభవించింది. 6.0 తీవ్రతతో భూమి కంపించింది. దీని తాకిడికి ఇస్తాంబుల్, సిందిర్గి లో భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం 14 సార్లు భూమి కంపించిందని చెబుతున్నారు.
టర్కీలో మళ్ళీ భూకంపం సంభవించింది. 6.0 తీవ్రతతో భూమి కంపించింది. దీని తాకిడికి ఇస్తాంబుల్, సిందిర్గి లో భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం 14 సార్లు భూమి కంపించిందని చెబుతున్నారు.
టర్కీలోని జోంగుల్డాక్ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోవడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
టర్కీలోని బలికెసిర్ ప్రావిన్స్ లో ఆదివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇందులో ఒక యువకుడు మృతి చెందగా మరో 29 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
చైనా, టర్మీలో ప్రకృతి వైపరిత్యాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. చైనాని కుండపోత వర్షాలు వణికిస్తుంటే.. అటు టర్కీలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్చిచ్చు మంటలు కమ్ముకున్నాయి. ఉత్తర చైనా బీజింగ్లో ఒక్క రాత్రిలోనే 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
టర్కీకి సంబంధించి మరో కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఆ దేశంలో తొలి హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి టేఫన్ బ్లాక్ 4 ను ప్రదర్శించారు. ఆ దేశానికి ప్రముఖ రక్షణ సంస్థ రోకెట్సాన్ దీన్ని అభివృద్ధి చేసింది.
పాకిస్థాన్కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. నిధులు లేక ఆ దేశ అల్లాడిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశంలో టర్కీ చేపడుతున్న అనేక పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోయాయి. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్కు రాసిన రహస్య లేఖలో ఇది బయటపడింది.
భారత్ నుంచి గ్రీస్ అత్యాధునిక లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM)ను కోరుతోంది. ఒకవేళ భారత్.. గ్రీస్కు ఈ క్షిపణిని ఇస్తే అది వ్యూహాత్మక చర్య కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బంగ్లాదేశ్.. పాక్తో ఉన్న పాత శత్రుత్వాన్ని మర్చిపోయి దానితో చేతులు కలిపింది. భారత్పై నిఘా పెంచేందుకు టర్కీ, బంగ్లాదేశ్, పాక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.