India-Pakistan Ceasefire: భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి.. ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు.
ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులే లక్ష్యంగా.. తాజాగా మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీనిప్రకారం ఏ విద్యార్థి వీసా అయిన ఏదైన కారణం చేత రద్దయిన వెంటనే అమెరికా నుంచి బహిష్కరించవచ్చు.
అమెరికా, చైనా టారిఫ్ల వార్లో బిగ్ ట్విస్ట్ చేసుకుంది. టారిఫ్ల అంశంపై చర్యలు జరిపేందుకు అమెరికా ముందుకొచ్చింది. చైనా అధికారులను అమెరికా అధికారుల బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని బీజింగ్కు చెందిన ఓ మీడియా తెలిపింది.
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. తాజాగా దీని పై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఉద్రిక్తతలకు ఇరు దేశాలు బాధ్యతాయుతమైన పరిష్కారం తీసుకురావాలని అగ్రరాజ్యం పేర్కొంది.
మస్క్ ప్రపంచ కుబేరుడనే సంగతి తెలిసిందే. కొంతకాలంగా అమెరికా ప్రభుత్వంలో తన పరపతిని పెంచుకున్నప్పటికీ ..అక్కడి ప్రజల్లో మాత్రం ఇటీవల ఆదరణ కోల్పోయినట్లు తాజా సర్వే వెల్లడించింది.
క్రిమియా రష్యాతోనే ఉంటుందని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఉక్రెయిన్ స్పందించింది. క్రిమియాను తాము ఎప్పటికీ కూడా రష్యాలో భాగంగా గుర్తించమని స్పష్టం చేసింది. అమెరికా శాంతి ప్రతిపాదనలకు అసలు అర్థమే లేదని పేర్కొంది.
ఉక్రెయిన్ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ముందస్తు షరతులు లేకుండానే వీటికి సిద్ధమని స్పష్టం చేశారు.అమెరికా ప్రతినిధి స్టీవ్విట్కోఫ్ తో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.నేను ఆ రెండు దేశాలకూ మంచి స్నేహితుడునే.కశ్మీర్ సమస్య వెయ్యేళ్లుగా అలాగే ఉంది.ఆ రెండు దేశాలే దాన్ని ఎలాగోలా పరిష్కరించుకుంటాయని అన్నారు