Train Fire Accident: తిరుపతి-సికింద్రాబాద్ ట్రైన్లో మంటలు
APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి-సికింద్రాబాద్ వెళ్లే సెవెన్హిల్స్ ఎక్స్ప్రెస్ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్ బైండింగ్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. లోకో పైలట్ గమనించి వాటిని ఆర్పేశారు.