Tirupati: తిరుపతిలో రైళ్లలో మంటలు.. రెండు భోగీలు పూర్తి దగ్ధం
తిరుపతిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తిరుపతిలో రెండు బోగీల్లో మంటలు చేలరేగాయి. లూప్లైన్లలో ఉన్న రాయలసీమ, షిరిడీ ఎక్స్ప్రెస్లో రెండు భోగీల్లో మంటలు చెలరేగి.. పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.