PM Modi: అడవిపై బుల్డోజర్లు.. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై స్పందించిన మోదీ!
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో.. తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని విమర్శించారు. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీసంపదను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.