Karnataka : కర్నాటకలో దారుణం.. గర్భంతో ఉన్న భార్యను చంపిన భర్త
కర్నాటకలో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు ఆమె భర్త. భార్య చనిపోయిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నాటకలో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు ఆమె భర్త. భార్య చనిపోయిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్లో ఓ కారు డ్రైవర్ వెనక్కి చూసుకోకుండా డోర్ను తెరిచాడు. బైక్పై వెళ్తున్న జమీర్ కుటుంబానికి ఆ డోర్కు తగిలి వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో ఫాతిమా అనే మహిళ ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమార్తె ప్రాణాలతో బయటపడింది.
మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమకు అడ్డుచెప్పాడని కన్నతండ్రిని కడతేర్చారు కసాయిబిడ్డలు. కాళ్లు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు కూతుళ్లు.
బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు జగన్ పరామర్శించడం ఏంటని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్కు బానిసలైన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి? సమాజం ఎటు పోతుందని ఆమె వైసీపీని నిలదీశారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాధితుల DNA టెస్ట్ చేసి ఇప్పటి వరకూ 210 మృతదేహాలను గుర్తించినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. వాటిలో 187 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామని Xలో పేర్కొన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లిలో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు. బుధవారం జగన్ పర్యటనలో కంటెపుడి దగ్గర అంబటి రోడ్డుపై ఉన్న బారికేడ్స్ తొలగించిన సంగతి తెలిసిందే.
పూణే జిల్లా జెజురి-మోర్గావ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్విఫ్ట్ డిజైర్ కారు, టెంపో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు జెజురి నుంచి ఇందాపూర్ వైపు వెళ్తుండగా టెంపోను ఢీకొట్టింది.
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో ఈ సాంకేతిక సమస్య ఏర్పడింది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ఈ సమస్య వచ్చినట్లు పైలట్లు గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు.
అమెరికాలో చదువుకోవాలనుకునేవారిక అమెరికా శుభవార్త తెలిపింది. ఇటీవల తాత్కాలికంగా ఆపేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను మళ్లీ ప్రారంభించించింది. వీసా కోసం అప్లై చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్ను కూడా తప్పకుండా తనిఖీ చేస్తామని పేర్కొంది.