/rtv/media/media_files/2025/06/23/gandhi-bhavan-2025-06-23-10-25-48.jpg)
హైదరాబాద్లోని గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి యాదవులు వినూత్నంగా నిరసన తెలిపడానికి సిద్దమయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి గొర్ల కురుమల సంక్షేమ సంఘం సోమవారం ఉదయం గొర్రెలను పంపారు.
Also Read : గదిలో పేలిన సిలిండర్.. వైరల్ గా మారిన దృశ్యాలు
Yadavs Sending Sheeps Into Gandhi Bhavan
గాంధీభవన్ లోకి గొర్రెలు..
— HEMA NIDADHANA (@Hema_Journo) June 23, 2025
కాబినెట్ లో యాదవ్ లకు స్థానం కల్పించాలని కోరుతు విన్నుత నిరసన
గాంధీ భవన్ లోకి గొర్లను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్ల కాపరుల సంక్షేమ సంఘం
కాబినెట్ లో యాదవ్ లకు చోటు కల్పించాలి
అలాగే పీసీసీ కార్యవర్గం లో యాదవ్ లకు ప్రాధాన్యత తగ్గిందని నిరసన pic.twitter.com/WsfsmwXWt4
Also Read : పార్టీ నుంచి ముగ్గురు MLAలు సస్పెండ్
అలాగే పీసీసీ కార్యవర్గంలో యాదవ్లకు ప్రాధాన్యత తగ్గిందని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాబినెట్లో యాదవ్లకు చోటు కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని గొల్ల కురుమ నాయకులు కోరారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు.
గాంధీ భవన్లో గొర్లు
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2025
గాంధీ భవన్ లోకి గొర్లను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్ల కాపరుల సంక్షేమ సంఘం pic.twitter.com/jtujEcGOBV
Also Read : ‘శక్తిమాన్’ సినిమాలో అల్లు అర్జున్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్
Also Read : బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే పరుగో పరుగు - ధర చాలా తక్కువ!
gandhibhavan | latest-telugu-news | cabinet ministers expansion | telangana-congress | latest telangana news | telugu-news | today-news-in-telugu | telangana news live updates | telangana-news-updates