Gandhi Bhavan: గాంధీభవన్‌లోకి గొర్రెల మంద.. యాదవుల వినూత్న నిరసన ఎందుకంటే?

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లోకి గొర్రెలను పంపి యాదవులు వినూత్నంగా నిరసన తెలిపారు. మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని కోరుతూ నిరసన తెలుపుతున్నారు. గొర్ల కాపరుల సంక్షేమ సంఘం సోమవారం ఉదయం గొర్రెలను పంపారు.

New Update
Gandhi Bhavan

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లోకి గొర్రెలను పంపి యాదవులు వినూత్నంగా నిరసన తెలిపడానికి సిద్దమయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లోకి గొర్ల కురుమల సంక్షేమ సంఘం సోమవారం ఉదయం గొర్రెలను పంపారు.

Also Read :  గదిలో పేలిన సిలిండర్‌.. వైరల్‌ గా మారిన దృశ్యాలు

Yadavs Sending Sheeps Into Gandhi Bhavan

Also Read :  పార్టీ నుంచి ముగ్గురు MLAలు సస్పెండ్

అలాగే పీసీసీ కార్యవర్గంలో యాదవ్‌లకు ప్రాధాన్యత తగ్గిందని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాబినెట్‌లో యాదవ్‌లకు చోటు కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని గొల్ల కురుమ నాయకులు కోరారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు.

Also Read :  ‘శక్తిమాన్’ సినిమాలో అల్లు అర్జున్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్

Also Read :  బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే పరుగో పరుగు - ధర చాలా తక్కువ!

 

gandhibhavan | latest-telugu-news | cabinet ministers expansion | telangana-congress | latest telangana news | telugu-news | today-news-in-telugu | telangana news live updates | telangana-news-updates

Advertisment
Advertisment
తాజా కథనాలు