BIG BREAKING: పుల్వామాలో ఎదురు కాల్పులు
జమ్మూ, కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భారత్ భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఇక్కడే కాల్పులు జరగ్గా ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. 48 గంటల్లో ఇది రెండో ఎన్ కౌంటర్.