NIA: పహల్గాం దాడి ఉగ్రవాదులు భారత్ లోనే ఉన్నారు...ఎక్కడంటే?
ఏప్రిల్ 22న పహల్గాంలో దారుణ మారణకాండ సృష్టించిన ఉగ్రవాదులు భారత్ లోనే ఇంకా ఉన్నారని ఎన్ఐఏ చెబుతోంది. వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం తప్పించుకున్నారని..ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్ లో ఓ చోట తల దాచుకున్నారని చెబుతున్నారు.