/rtv/media/media_files/2025/05/29/8hG6RWzEXppIiEATJuyb.jpg)
LET Terrorist
Lashkar-e-Taiba Terrorists: జమ్మూ, కాశ్మీర్(Jammu Kashmir) లోని బాస్కుచాన్ ప్రాంతంలో భద్రతా దళాల దగ్గర ఇద్దరు లష్కరూ తోయిబా ఉగ్రవాదులు లొంగిపోయారు. ఇర్ఫాన్ బషీర్, ఉజైర్ సలామ్ లొంగిపోయారని పోషియాన్ పోలీసులు తెలిపారు. వారి నుంచి రెండు ఏకే 56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, 102 రౌండ్స్, 2 హ్యాండ్ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత బలగాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి.