Australia: ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర..ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
బోండీ బీచ్ కాల్పులు ఘటన తర్వాత ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర బయటపడింది. అక్కడి పోలీసులు చేపట్టిన భద్రతా ఆపరేషన్ లో నాటకీయ పరిణామాల మధ్య ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
బోండీ బీచ్ కాల్పులు ఘటన తర్వాత ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర బయటపడింది. అక్కడి పోలీసులు చేపట్టిన భద్రతా ఆపరేషన్ లో నాటకీయ పరిణామాల మధ్య ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
గుజరాత్ సముద్రంలో పాకిస్తాన్ బోటు కలకలం సృష్టించింది. అందులో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి వారంతా మత్స్యకారులని తెలుస్తున్నా..ఉగ్రవాదులనే అనుమానంతో విచారణ చేస్తున్నారు.
భారత, పాకిస్తాన్ నియంత్రణ రేఖ ఎల్వోసీ వెంబడి 69 ఉగ్రవాద శిబిరాలు, 120 మంది దాకా ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నారని...వారు మన దేశంలోకి చొరబడడానికి ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్ ఇనెస్పెక్టర్ జనరల్ యాదవ్ చెబుతున్నారు.
ఢిల్లీలో బాంబు పేలుళ్ళ తర్వాత భద్రతా బలగాలు దేశ వ్యాప్తంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో ఇద్దరు మైనర్ బాలురును అదుపులోకి తీసకున్నారని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చారిత్రాత్మక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుకు కారణం జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) అని దర్యాప్తు సంస్థలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్ట్ తో దీనివెనుక మహిళా ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది.
కాశ్మీర్ లో మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని నిఘా వర్గాలు హెచర్చించాయి. లష్కరే, జైషే మహమ్మద్లు సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నాయని, చొరబాట్లు, గూఢచర్యం పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కిష్తివాడ్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి.
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని అనుమానంతో సైన్యం అక్కడ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్లో ఉగ్రవాదులు ఉన్నారనే ప్రచారంతో మరోసారి కలకలం రేగింది. పలువురు అనుమానితులు హైదరాబాద్కు వస్తున్నారన్న సమాచారంతో హౌరా నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.