Pahalgam Attack: 26 మందిని చంపి శవాల వద్ద సంబరాలు.. పహల్గామ్ దాడిపై వెలుగులోకి షాకింగ్ విషయాలు!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బైసరన్ లోయలో ఉగ్రవాదులు గాల్లోకి తూటాలు పేల్చి సంబరాలు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. పాక్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.