Prime Minister Modi: ఆపరేషన్ సిందూర్ ఇంకా ఉంది.. పాకిస్తాన్లోకి వెళ్లి 3సార్లు దాడులు
వెస్ట్ బెంగాల్లో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. టెర్రరిజానికి వెనుక ఉండేవారికి కఠిన చర్యలుంటాయని మోదీ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి ఇప్పటికే 3సార్లు దాడులు చేశామన్నారు.