Vemulawada temple : వేములవాడ ఆలయ ఉద్యోగులకు షాక్.. భారీగా బదిలీలు
వరుసగా అవకతవకల విషయంలో ఆరోపణలు వస్తున్న వేళ వేములవాడ ఆలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.పాలనా పరమైన వ్యవహారాలకు సంబంధించి వేములవాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న పలువురిని బదిలీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయంశంగా మారింది.
Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి నాడు ఈ బిగ్ మిస్టేక్స్ చేస్తున్నారా.. అయితే మీ పుణ్యం పాపమైపోయనే!
కార్తీక పౌర్ణమి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో చీకటిగా ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి ఇళ్లు దీపాలతో బాగా కనిపించేలా అలంకరించుకోవాలని పండితులు చెబుతున్నారు.
Pattu Dresses Wearing: పట్టు వస్త్రాలు ధరించి గుడిలోకి వెళ్తున్నారా.. ఎంత అరిష్టమో తెలిస్తే ఇంకోసారి అసలు పోరు!
పట్టు పురుగులను జీవహింస చేయడం వల్ల పట్టు దారం తయారు అవుతుంది. వీటితో తయారు చేసిన పట్టు వస్త్రాలను ధరించడం వల్ల అరిష్టం అని నిపుణులు అంటున్నారు. వీటిని ధరించి ఆలయాలకు వెళ్లకపోవడం, పూజలు చేయకపోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.
Tamil Nadu : గుడిలో మటన్తో అన్నదానం.. మొక్కు కోసం 151 మేకలు బలి
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఓ లారీ డ్రైవర్ ఏకంగా 151 మేకలను బలిచ్చాడు. దీనికి కారణం తన మొక్కుతీరడమే. తంగరాజ్అనే లారీ డ్రైవర్ గతంలో అనారోగ్యానికి గురయ్యాడు. ముత్తు మారియమ్మన్ ఆలయంలో మొక్కుతో కుదుటపడడంతో 151 మేకలను బలిచ్చి అందరికీ విందు ఇచ్చాడు.
Road accident : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు
పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ పై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డి మృతిచెందగా.. మరో ఏడుగురు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
Crime News: ప్రసాదం పెట్టలేదని పిడిగుద్దులు గుద్ది, కర్రలతో కొట్టి చంపిన యువకులు! వీడియో వైరల్
ప్రసాదం పెట్టలేదని ఆలయ సిబ్బందిని కర్రలతో కొట్టి, పిడిగుద్దులు గుద్ది చంపేశారు కొందరు యువకులు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. చనిపోయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ కి చెందిన యోగేంద్ర సింగ్ గా గుర్తించారు.
stampede: భక్తుల ప్రాణాలు తీస్తున్న పుకార్లు.. విషాదంగా మారుతున్న దైవదర్శనాలు
వరుసగా 2 రోజు దేవాలయాల్లో తొక్కిసలాట చోటుచేసుకున్నాయి. ఉత్తరాఖండ్ హరిద్వార్లోని మానసా దేవి ఆలయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. కరెంట్ షాక్ పుకారే ఈ ఘోర విషాదానికి కారణమని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
/rtv/media/media_files/2026/01/09/fotojet-11-2026-01-09-16-58-41.jpg)
/rtv/media/media_files/2025/07/06/raja-rajeshwara-temple-vemulawada-2025-07-06-11-36-40.jpg)
/rtv/media/media_files/2024/11/15/karthikapournami7.jpeg)
/rtv/media/media_files/2025/10/04/pattu-saree-2025-10-04-11-15-35.jpg)
/rtv/media/media_files/2025/09/17/151-goats-sacrificed-for-the-sake-of-the-sacrifice-2025-09-17-08-25-47.jpg)
/rtv/media/media_files/2025/09/15/road-accident-on-outer-ring-road-2025-09-15-10-41-38.jpg)
/rtv/media/media_files/2025/08/30/delhi-temple-sewadar-2025-08-30-12-25-34.jpg)
/rtv/media/media_files/2025/07/28/stampede-2025-07-28-13-21-05.jpg)
/rtv/media/media_files/2025/07/27/haridwar-2025-07-27-10-29-41.jpg)