Tamil Nadu : గుడిలో మటన్తో అన్నదానం.. మొక్కు కోసం 151 మేకలు బలి
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఓ లారీ డ్రైవర్ ఏకంగా 151 మేకలను బలిచ్చాడు. దీనికి కారణం తన మొక్కుతీరడమే. తంగరాజ్అనే లారీ డ్రైవర్ గతంలో అనారోగ్యానికి గురయ్యాడు. ముత్తు మారియమ్మన్ ఆలయంలో మొక్కుతో కుదుటపడడంతో 151 మేకలను బలిచ్చి అందరికీ విందు ఇచ్చాడు.