Monkey: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..
ఓ ఆలయానికి వెళ్లిన కుటుంబం చేతిలో ఉన్న నగల పర్సును ఓ కోతి కొట్టేసింది. ఆ పర్సులో రూ.20 లక్షల విలువచేసే నగలు ఉండటంతో ఆ కుటుంబం లబోదిబోమని తలబాదుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో ఈ ఘటన జరిగింది.
Goa Stampede: గోవాలో ఘోర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు మృతి
గోవాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీగావ్లోని శ్రీదేవి లయ్రయీ ఆలయంలో జాతర జరుగుతుండగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
Robbery InTemple : అమ్మవారి తాళిబొట్టు తెంచేసి..కాకినాడలో కలకలం..!
ఈ మధ్య కాలంలో గుడి బడి అని తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడ సమీపంలోని సముద్ర తీర ప్రాంతమైన పి. అగ్రహార గ్రామ అమ్మవారి మెడలో మంగళ సూత్రాలు, తలపై కిరీటాన్ని సైతం దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Khammam: భట్టి Vs పొంగులేటి.. ఖమ్మంలో హైటెన్షన్!
ఖమ్మం జిల్లా పాల్వంచలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దమ్మతల్లి పాలకమండలి ప్రమాణ స్వీకారంలో భట్టి, పొంగులేటి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ గ్రామానికి పాలకమండలిలో చోటుకల్పించలేదంటూ కేశవాపురం యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
Slippers : గుడి దగ్గర చెప్పులు పోతే మంచిదేనా.. కొత్త చెప్పులు ఎప్పుడు కొనుక్కోవాలి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పులు పోవడాన్ని అదృష్టంగా చెప్పొచ్చు. చెప్పులు పోతే మన జీవితంలో శని బాధలు తొలగిపోతాయట. దేవాలయాల వద్ద చెప్పులు దొంగతనానికి గురైతే అప్పటివరకు వారికి ఉన్న అప్పుల బాధ నుండి బయటపడుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు
Madya Pradesh: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!
మధ్యప్రదేశ్లోని దేవాస్లో అర్థరాత్రి ఆలయ తలుపులు తెరవాలని గుడి పూజారిని డిమాండ్ చేసింది ఓ 30 మంది ఉన్న గుంపు. ఈ సమయంలో ఆలయం తెరవడం కుదరదని, ఆగమశాస్త్రానికి విరుద్దమని పూజారి గట్టిగా చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన గుంపు.. పూజారిపై దాడికి దిగారు.
Hanuman Jayanthi 2025: హనుమాన్ జయంతి నాడు వీటిని నైవేద్యంగా పెడితే.. కోరికలు నెరవేరడం పక్కా
హనుమాన్ జయంతి నాడు వడమాల, తమలపాకు, పప్పు, బెల్లం, లడ్డూ వంటివి నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు నెరవేరుతాని పండితులు చెబుతున్నారు. ఎంతో భక్తితో పూజించి వీటిని పెట్టాలి. అప్పుడే రుణ బాధల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు.
Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!
ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణులతో పాటుగా ఆంజనేయడు కూడా కొలువై ఉంటాడు. రాములోరి సేవలో తరిస్తూ భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఆంజనేయుడు లేని రామాలయం ఒకటుందని.. మీకు తెలుసా.. ఆ ఆలయం గురించి ఈ కథనంలో..