Crime News: ప్రసాదం పెట్టలేదని పిడిగుద్దులు గుద్ది, కర్రలతో కొట్టి చంపిన యువకులు! వీడియో వైరల్
ప్రసాదం పెట్టలేదని ఆలయ సిబ్బందిని కర్రలతో కొట్టి, పిడిగుద్దులు గుద్ది చంపేశారు కొందరు యువకులు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. చనిపోయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ కి చెందిన యోగేంద్ర సింగ్ గా గుర్తించారు.