INDw vs WIw: టీమిండియా ఘన విజయం.. విండీస్ చిత్తు చిత్తు!
వెస్టిండీస్తో మూడువన్డేల సిరీస్ ఇవాళ ప్రారంభమైంది. వడోదరలో జరిగిన తొలిమ్యాచ్లో టీమిండియా మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. 211 పరుగుల తేడాతో విండీస్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. 315పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్కు దిగిన విండీస్ 103 పరుగులకే ఆలౌటైంది.