Vinesh Phogat: తల్లి అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, రెజ్లర్!

మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్ పండటి బిడ్డకు జన్మనిచ్చారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఫొగట్ దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. 2018లో సోమవర్ రథీని వినేశ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

New Update
vinesh

మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్ పండటి బిడ్డకు జన్మనిచ్చారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఫొగట్ దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. 2018లో సోమవర్ రథీని వినేశ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ కపుల్స్ పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు. ఇక 2024 పారిస్ ఒలింపిక్స్ లో వినేశ్ కు అనూహ్యంగా పతకం మిస్ అయింది. అదనపు బరువు కారణంగా వినేశ్ అనర్హతకు గురైంది. ఆ తర్వా రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి చేరింది.

Also Read :  అది బొద్దింక కాదు.. క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత

Also Read :  మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

Vinesh Phogat Gave Birth Baby Boy

ఇక 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో వినేష్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆ సమయంలో దేశానికి వచ్చిన సమయంలో ఢిల్లీ ఎయిర్‌ పోర్టులోనే వినేశ్‌కు ప్రపోజ్‌ చేసి చేతి వేలికి ఉంగరం తొడిగాడు. అదే ఏడాది డిసెంబర్‌ 14న పెళ్లి చేసుకున్నారు. 

Also Read :  మనల్ని ఎవడ్రా ఆపేది.. మోటో నుంచి సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్ - ఖతర్నాక్ ఫీచర్స్!

Also Read :  తల్లి అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, రెజ్లర్!

latest-telugu-news | today-news-in-telugu | telugu-sports-news

Advertisment
Advertisment
తాజా కథనాలు