IND vs PAK : దేశం కంటే క్రికెట్ ఎక్కువ కాదు.. స్పాన్సర్షిప్ నుంచి ఈజ్మైట్రిప్ ఔట్!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈజ్మైట్రిప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా, పాకిస్థాన్ సెమీ ఫైనల్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్నట్లుగా వెల్లడించింది.