🔴Live News: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
గుజరాత్లో ఘోరం జరిగింది. సూరత్లోని ధర్మశాల జైన సన్యాసి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన 7ఏళ్ల క్రితం జరగగా తుది విచారణలో సన్యాసికి10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. రూ. 25 వేల జరిమానా కూడా విధించింది.
నోయిడాలో భార్య మీద అనుమానంతో నూరుల్లా హైదర్ ఆమెను సుత్తితో కొట్టి చంపాడు. వారికి 2005లో పెళ్లి కాగా.. ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఉద్యోగం పోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. భార్యకు ఆఫీస్లో వివాహేతర సంబంధం ఉందని హైదర్ అనుమానంతో ఈ పని చేశాడు.
పీరియడ్స్ వల్ల ఛైత్ర నవరాత్రుల పూజను నిర్వహించలేకపోయానని ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. ప్రియాంషాకి దుర్గాదేవి అంటే అమితమైన భక్తి. దీంతో ప్రియాంషా కుంగిపోయి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను హైదరాబాద్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయించి డబ్బులు సంపాదించి విదేశాలకు తరలిస్తున్నారు. వీరి దగ్గర నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.
కెనడాలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురైయ్యాడు. అతనిని కత్తితో పొడిచి హత్య చేశారని కెనడా భారత హై కమిషన్ తెలిపింది. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ప్రవీణ్ భార్య జెస్సీకా మీడియాతో మాట్లాడారు. తన భర్త మరణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంది. ప్రభుత్వంపై పూర్తి నమ్మకముందని జెస్సికా చెప్పారు. దర్యాప్తు అయ్యేంత వరకు సంయమనం పాటించాలని కోరింది. ప్రవీన్ మరణం రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.