PCB: సంక్షోభంలో పాకిస్తాన్ క్రికెట్..కెప్టెన్గా సల్మాన్ అఘా తొలగింపు
వరుస ఓటములతో పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో కూరుకుపోయింది. రీసెంట్గా జరిగిన ఆసియా కప్లో భారత్ చేతిలో ఘోర ఓటమి పాలవడంతో ఆ టీమ్ కెప్టెన్ సల్మాన్ అఘాను కెప్టెన్సీ నుంచి తొలగించారు.
వరుస ఓటములతో పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో కూరుకుపోయింది. రీసెంట్గా జరిగిన ఆసియా కప్లో భారత్ చేతిలో ఘోర ఓటమి పాలవడంతో ఆ టీమ్ కెప్టెన్ సల్మాన్ అఘాను కెప్టెన్సీ నుంచి తొలగించారు.
టీమిండియా యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానలకు అరుదైన గౌరవం దక్కింది. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది.
కింగ్ కోహ్లీ అంటే క్రేజీ...అది ఇండియా అయినా ఆస్ట్రేలియా లోనైనా సరే. అలాంటి కోహ్లీ ఆటో గ్రాఫ్ దొరికితే..ఆనందంతో గెంతులేయాల్సిందే. ఆస్ట్రేలియాలో ఓ బుడ్డోడు ఇదే చేశాడు. కోహ్లీ ఆటగ్రాప్ ఇచ్చిన ఆనందంలో గ్రౌండ్ లో పడి దొర్లాడు.
ind vs aus సిరీస్లో శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించనున్నారు. సీనియర్ల అనుభవం, యువ కెప్టెన్ గిల్ నాయకత్వం జట్టుకు బలం. అందరూ రాణించి సిరీస్లో విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19న జరిగే తొలి వన్డేలో రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకోనున్నాడు. ఈ మ్యాచ్ రోహిత్కు అంతర్జాతీయ క్రికెట్లో 500వ మ్యాచ్ కానుంది. సచిన్, కోహ్లీ, ధోని, ద్రావిడ్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న ఐదో భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించనున్నాడు.
అక్టోబర్ 19 నుండి ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఈ సందర్భంగా బస్లో విరాట్ కోహ్లీని చూసిన రోహిత్ శర్మ సరదాగా సెల్యూట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
భారత్తో జరగనున్న వన్డే సిరీస్ ప్రత్యేకంగా ఉంటుందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అన్నారు. ఎందుకంటే ఆసీస్ ఫ్యాన్స్ కోహ్లీ, రోహిత్ శర్మలను వారి స్వదేశంలో ఆడటం చూడటం ఇదే చివరిసారి కావచ్చన్నారు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు ముందు కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ప్రత్యేక సందేశం ఇచ్చాడు. వారిద్దరూ తమ 'మ్యాజిక్'ను కొనసాగించాలని, వారి అనుభవం జట్టుకు ఎంతో ముఖ్యమని గిల్ ఆకాంక్షించాడు.
భారత జట్టు వెస్టిండీస్ను (2-0) క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్, ఢిల్లీ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించింది. అరుణ్జైట్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విండీస్ ను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.