Jaishankar On India-US Trade Deal: జీరో టారీఫ్ పై ఏ నిర్ణయమూ తీసుకోలేదు..జై శంకర్
భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అవి సంక్షిష్టమైనవి అని..ఇరు దేశాలకూ ప్రయోజనకరంగా ఉండాలని ఆయన అన్నారు. జీరో టారిఫ్ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
By Manogna alamuru 16 May 2025
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి