Telangana: బైక్ దొంగతనం.. యువకుడికి నిప్పంటించిన గ్రామస్తులు
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బైక్ను దొంగిలించాడనే కారణంతో ఓ దొంగకు గ్రామస్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో అతడికి 90 శాతం గాయాలయ్యాయి.
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బైక్ను దొంగిలించాడనే కారణంతో ఓ దొంగకు గ్రామస్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో అతడికి 90 శాతం గాయాలయ్యాయి.
క్షణికమైన సుఖం కోసం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తలను అర్థంతరంగా సాగనంపడానికి భార్యలు ఏ మాత్రం సందేహించడం లేదు. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అతని స్నేహితుడితో కలిసి ఆమె భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కూకట్ పల్లిలో కలకలం రేపింది.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 11 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అధికారులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 25 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాబోయే మూడు గంటల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
మెదక్లో ఓనర్ కూతుర్ని సబీల్ అనే ఓ యువకుడు ప్రేమించాడనే కారణంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించి దారుణంగా బండరాయితో చంపి, ఆపై మగ్దుంపూర్ శివారులో నగ్నంగా సబీల్ డెడ్బాడీని పడేసి పరారయ్యారు.
గురువారం మెదక్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి, మంత్రి వివేక్ పై మక్క బుట్ట విసిరాడు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ యువనాయకుడు మారెల్లి అనిల్(35) అనుమానాస్పద మృతిచెందాడు. అతని కుడి భుజం నుంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో బుల్లెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు.
రమ్య హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడు ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రేమ పెళ్లికి యువతి తల్లిదండ్రులు నో చెప్పడం, వారం రోజులుగా ఫోన్లకు యువతి కూడా స్పందించకపోవడంతో కక్ష పెంచుకున్న ప్రియుడు రమ్యను హత్య చేశాడు.